Physical Address
304 North Cardinal St.
Dorchester Center, MA 02124
Physical Address
304 North Cardinal St.
Dorchester Center, MA 02124

This post is in English Hindi and Telugu.
EMPLOYEES PROVIDENZ FUND ORGANISATION
The central government on Thursday issued a gazette notification increasing the maximum wage limit of the Employees’ Provident Fund (EPF) from Rs. 15 thousand to Rs. 25 thousand.
It has amended the Social Security Code. It has been stated that all this has come into effect immediately.
The pension received by the employee after retirement will increase.
However, the central labour department, which issued the gazette notification… The employee pension calculation method has not given clarity on the widow’s pension according to the lost salary. When the limit was Rs. 6,500, the widow’s pension was Rs. 2,100.
When it was Rs. 15 thousand, it was finalized as Rs. 2,901, which led to criticism that it was not at least 30 percent of the maximum wage limit.
The latest increase in the maximum wage limit to Rs. 25,000 has not clarified the amount of widow’s pension.
Although labor groups estimate that EDLI (insurance) will increase to at least Rs. 10.50 lakh, the notification does not mention the changes to that extent.
HINDI
कर्मचारी भविष्य निधि संगठन
केंद्र सरकार ने गुरुवार को एक गजट अधिसूचना जारी कर कर्मचारी भविष्य निधि (ईपीएफ) की अधिकतम वेतन सीमा 15 हजार रुपये से बढ़ाकर 25 हजार रुपये कर दी।
इसने सामाजिक सुरक्षा संहिता में संशोधन किया है। बताया गया है कि यह सब तत्काल प्रभाव से लागू हो गया है।
सेवानिवृत्ति के बाद कर्मचारी को मिलने वाली पेंशन में बढ़ोतरी होगी।
हालांकि, गजट अधिसूचना जारी करने वाले केंद्रीय श्रम विभाग… कर्मचारी पेंशन गणना पद्धति में खोए हुए वेतन के अनुसार विधवा पेंशन पर स्पष्टता नहीं दी गई है। जब सीमा 6,500 रुपये थी, तो विधवा पेंशन 2,100 रुपये थी।
जब यह 15 हजार रुपये थी, तो इसे 2,901 रुपये के रूप में अंतिम रूप दिया गया था, जिसके कारण आलोचना हुई कि यह अधिकतम वेतन सीमा का कम से कम 30 प्रतिशत नहीं था 25,000 में विधवा पेंशन की रकम साफ़ नहीं की गई है।
हालांकि लेबर ग्रुप्स का अनुमान है कि EDLI (इंश्योरेंस) कम से कम 10.50 लाख रुपये तक बढ़ जाएगी, लेकिन नोटिफिकेशन में उस हद तक बदलावों का ज़िक्र नहीं है।
TELUGU
ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (EPF) గరిష్ట వేతన పరిమితిని రూ. 15 వేల నుండి రూ. 25 వేలకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం గురువారం ఒక గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది.
సామాజిక భద్రతా కోడ్ను సవరించింది. ఇదంతా తక్షణమే అమల్లోకి వచ్చిందని పేర్కొంది.
పదవీ విరమణ తర్వాత ఉద్యోగికి అందే పెన్షన్ పెరుగుతుంది.
అయితే, గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్ర కార్మిక శాఖ… కోల్పోయిన జీతం ప్రకారం వితంతు పెన్షన్పై ఉద్యోగి పెన్షన్ లెక్కింపు పద్ధతిలో స్పష్టత ఇవ్వలేదు. పరిమితి రూ. 6,500గా ఉన్నప్పుడు, వితంతు పెన్షన్ రూ. 2,100గా ఉండేది.
అది రూ. 15 వేలుగా ఉన్నప్పుడు, దానిని రూ. 2,901గా ఖరారు చేశారు, ఇది గరిష్ట వేతన పరిమితిలో కనీసం 30 శాతం కాదనే విమర్శలకు దారితీసింది.
గరిష్ట వేతన పరిమితిని రూ. 25,000కు పెంచినప్పటికీ, వితంతు పెన్షన్ మొత్తంపై స్పష్టత ఇవ్వలేదు.
ఈడీఎల్ఐ (బీమా) కనీసం రూ. 10.50 లక్షలకు పెరుగుతుందని కార్మిక సంఘాలు అంచనా వేస్తున్నప్పటికీ, ఆ మేరకు మార్పుల గురించి నోటిఫికేషన్లో ప్రస్తావించలేదు.